← అధ్యాయాలు

11. నిజాం- 2

35 ప్రశ్నలు
1. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది?
2. మూడవ పానిపట్టు యుద్ధంలో హిందూ సైన్యానికి నాయకుడు ఎవరు?
3. మూడవ పానిపట్టు యుద్ధంలో దురాక్రమణ దారుల నాయకుడు ఎవరు?
4. గెరిల్లా యుద్ధాన్ని ప్రతిపాదించిన సైన్యాధికారి ఎవరు?
5. సదాశివరావు ముఖాముఖి యుద్ధాన్ని నిర్ణయించడానికి కారణం ఏమిటి?
6. యుద్ధరంగానికి చేరువలోనే ఉన్న మల్హర్‌రావు హోల్కర్ ఏం చేశాడు?
7. మూడవ పానిపట్టు యుద్ధంలో మరాఠీలు ఓడినా, భారత దేశంపై ఏ శత్రువుకు పట్టు చిక్కలేదు?
8. 1761లో వొడియారు రాజులను తొలగించి మైసూరులో స్వతంత్ర రాజ్యం స్థాపించినవాడు ఎవరు?
9. నిజాం తమ్ముడు బసాలత్‌జా ఏ మండలాన్ని జాగీరుగా కలిగి ఉండేవాడు?
10. బసాలత్‌జా ఎప్పుడు మరణించాడు?
11. బ్రిటీష్‌వారు గుంటూరు తమకు కావాలని ఏ వకీలును నిజాం దగ్గరకు రాయబారిగా పంపారు?
12. 1786లో బ్రిటీష్‌వారు నిజాంకు చెప్పకుండానే ఏ మండలాన్ని హస్తగతం చేసుకున్నారు?
13. హైదరాబాద్ రాష్ట్రంలో రెసిడెంటు నియామకం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?
14. 1788లో లార్డ్ కర్న్‌వాలీస్ దగ్గరికి నిజాం ఏ దూతను పంపాడు?
15. 1790లో బ్రిటీష్ వారితో కలిసి నిజాం ఎవరితో పోరాటంలో దిగాడు?
16. మహారాష్ట్రులు నిజాం ఇలాకాలో ఏయే పన్నులు వసూలు చేసుకునేవారు?
17. 1792లో ఖాద్లా వద్ద నిజాంకు మహారాష్ట్రులతో యుద్ధం జరిగినప్పుడు నిజాం సేనాని ఎవరు?
18. ఖాద్లా యుద్ధంలో నిజాం అపజయానికి కారణం ఏమిటి?
19. ఖాద్లా యుద్ధం తర్వాత సంధిలో నిజాం ఎంత భూభాగాన్ని, ఎంత నగదును సమర్పించుకున్నాడు?
20. అరస్తూజా తిరిగి తన మొత్తం ఇలాకాను సంపాదించుకుని ఎక్కడ చేరుకున్నాడు?